చీపురుపల్లి జనసేన పార్టీలో చేరికలు
చీపురుపల్లి నియోజకవర్గం: గుర్ల మండలం హెడ్ క్వార్టర్ లో గుర్ల మండల అధ్యక్షుడు యడ్ల సంతోష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి సమక్షంలో 11 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగినవి. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, నియోజకవర్గం నాయకులు, జిల్లా నాయకులు, జనసేన జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-12-at-10.23.43-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-12-at-10.23.45-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-12-at-10.23.45-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-12-at-10.23.47-PM-1024x576.jpeg)