వారాహి యాత్రను విజయవంతం చేయండి.. పితాని బాలకృష్ణ
ముమ్మిడివరం: ఐ పోలవరం మండలం, జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం కేసనకూరు గ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం అధ్యక్షతన జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశ్యము జూన్ 20వ తారీఖున ముమ్మిడివరం నియోజకవర్గంలో జరిగే వారాహి యాత్ర భారీ బహిరంగ సభను జయప్రదం చేయుట గురించి చర్చించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర జనసేన జనసేన రాష్ట్ర పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ విచ్చేసి జనసేన నాయకులను, కార్యకర్తలను, జనసైనికులను, వీరమహిళను ఉద్దేశించి 20వ తారీకున ముమ్మిడివరంలో జరిగే పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర జయప్రదం చేయాలని అదేవిధంగా అత్యధికంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీరమహిళలు, ప్రజలు తరలివచ్చి ఈ వారాహి యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిల్లకుఫ ఎంపీటీసీ ఉండు సత్యనారాయణ, గుత్తిన దీవి ఎంపీటీసీ లంకినపల్లి జమ్మి, రాయపు రెడ్డి బాబి, సవరపు వెంకట్, కొప్పిశెట్టి గణేష్, సలాది రాజా, ఉద్దేశి వీరబాబు, దూడల స్వామి, బండారు వెంకన్న బాబు, నరహరిశెట్టి రాంబాబు, పెమ్మిరెడ్డి కోటేశ్వరావు, పెమ్మిరెడ్డి సత్తిబాబు, దేవి రాంబాబు, గంజా యేసు, గుత్తుల శ్రీను, కోన సోము, సవరపు రత్నమ్ రాజు, మట్టపర్తి ఏసు, పాటి రామకృష్ణ, సలాది లక్ష్మణ్, లంకినపల్లి బుజ్జి, గాలి దేవర మణికంఠ, కోలా నరేష్, రాయపరెడ్డి దుర్గయ్య, నిమ్మన ప్రసాద్, సవరపు ప్రసాద్ కనకాల వీరబాబు, ఎండుకుల రామకృష్ణ మేడిద రాంబాబు, మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, వీరమహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-13-at-7.42.00-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-13-at-7.42.01-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-13-at-7.42.02-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-13-at-7.42.03-PM-1024x576.jpeg)