చిరుపవన్ సేవాసమితి ఉచితవాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీరు సరఫరా
రాజోలునియోజకవర్గ జనసేననాయకులు శివకోడు గ్రామానికి చేందిన మేకల ఏసుబాబు ట్రాక్టర్ డిఎసెల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచితవాటర్ ట్యాంకర్ ద్వారా బుధవారం గోంది పద్మరాజు కాలని, వీర్లమ్మ గుడి ప్రాంతం మరియు సఖీనేటిపల్లి గ్రామ ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు 3 ట్యాంకర్లు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-21-at-20.17.59-1024x771.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-21-at-20.17.59-1-1024x770.jpeg)