గుంటూరు జిల్లా ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం
ఆదివారం గుంటూరు నగరంలో కమ్మినేని గార్డెన్ నందు ఉమ్మడి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ నేరేళ్ళ సురేష్ గారు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-02-at-21.38.49-1024x466.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-02-at-21.38.48-1024x466.jpeg)