కొండగుంటూరులో పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, కొండగుంటూరు గ్రామంలో పలు కుటుంబాలను గురువారం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. ముందుగా పెమ్మనబోయిన ఏడుకొండలు పెరాలసిస్ తో బాధపడ్తున్నారని తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వైద్యుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పెమ్మనబోయిన రంగారావు గుండె సంబంధిత వ్యాధితో బాధపతున్నారని తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వైద్యుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మల్లంపల్లి నాగేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.. అనంతరం పెమ్మనబోయిన పాపారావు ఇటీవల యాక్సిడెంట్ లో గాయాలపాలై ఇంటివద్ద వైద్యం చేయించుకుంటున్నారని తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెమ్మనబోయిన అమ్మాజీ గారు ఇటీవల స్వర్గస్తులయ్యారు అని తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి మనోదైర్యం చెప్పారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అరిగెల రామకృష్ణ, కొత్తపల్లి రఘు, జగతా వీరభద్రరావు, అగర్తి రజనీకాంత్, పెమ్మనబోయిన వీరవేంకట్రావు, నంద్యాల కాళీ కృష్ణ, జగతా మణికంఠ, గిరజాల దుర్గరావు, పల్లా స్వామి, పేమ్మనబోయిన రమేష్, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.