పోతిరెడ్డిపల్లిలో జనసేన ఆత్మీయ సమావేశం

నాగర్ కర్నూల్: జనసేన పార్టీ నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంగ లక్ష్మణ్ గౌడ్ ఎన్నికైన సందర్భంగా శుక్రవారం సాయంకాలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ ను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు, జనసైనికులు ఆత్మీయంగా కలిసి, చిరు సత్కారాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు గోపాస్ కుర్మన్న, పి. అర్ రాఘవేంద్ర, అల్లే జగదీష్, ముకుంద నాయుడు, హారి నాయక్, లక్ష్మి నారాయణ గోపాస్ రమేష్, విజయ్ భాస్కర్ గౌడ్, సత్యం, సూర్య, మహేష్ గౌడ్, మూర్తి నాయక్, ఎడ్ల ప్రసాద్, పవన్, వంశీ రెడ్డి, రాజు నాయక్, ఆరిఫ్, సతీష్, సంతోష్, తిరుపతి, నరసింహ, తిరుపతయ్య, వెంకటేష్, చందు, మహేష్, సందిప్, బాలకృష్ణ, హీమవర్ధన్, చంద్రశేఖర్, పూసశివ, నాగరాజు, సతీష్, లక్ష్మణ్, వంశీ, వినోద్, సంజీవ్, భూవన్, సురేష్, ఉత్తేజ్, దన్నే రమేష్, మహేష్, సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.