అల్లూరి కృష్ణంరాజు భౌతిక దేహానికి నివాళులర్పించిన బొంతు రాజేశ్వరరావు
రాజోలు నియోజకవర్గం: మాజీ శాసనసభ్యులు కీ.శే అల్లూరి కృష్ణంరాజు భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, మేకల ఏసుబాబు, బందెల రత్నరాజు తదితరులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-13-at-5.31.43-PM-1024x512.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-13-at-5.31.43-PM-1-1024x588.jpeg)