శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో జనసేనానికి ఘన స్వాగతం
తిరుపతి: జనసేన అథ్యక్షులు పవన్ కళ్యాణ్ తిరుపతికి విచ్చేస్తున్న సందర్భంగా మదనపల్లె నియోజకవర్గం నుండి మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అథ్యక్షతన జనసేన అధినేతకి తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో 20 వాహనాలలో పెద్ద ఎత్తున జనసైనికులు, నాయకులతో స్వాగతం పలికారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-17-at-5.40.01-PM-1024x768.jpeg)