బొంతు నాగమణిని పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు
రాజోలు నియోజకవర్గం: రాజోలు మండలం, సోంపల్లి గ్రామంలో సాయిబాబు అక్క బొంతు నాగమణి అనారోగ్యం ఉండి కోలుకుంటున్నారు. విషయం తెలుసున్న జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు బుధవారం వారిని పరామర్శించి త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. వారి వెంట మేకల ఏసుబాబు, రవితేజ తదితరులు ఉన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-19-at-5.17.04-PM-1-1024x576.jpeg)