బొంతు నాగమణిని పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు

రాజోలు నియోజకవర్గం: రాజోలు మండలం, సోంపల్లి గ్రామంలో సాయిబాబు అక్క బొంతు నాగమణి అనారోగ్యం ఉండి కోలుకుంటున్నారు. విషయం తెలుసున్న జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు బుధవారం వారిని పరామర్శించి త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. వారి వెంట మేకల ఏసుబాబు, రవితేజ తదితరులు ఉన్నారు.