జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం
బొబ్బిలి నియోజకవర్గం: రమభద్రపురం మండలం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన క్రియా శీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వాలెంటీర్స్ ద్వారా అన్ని మండలాల్లో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చెయ్యడం జరుగుతుంది. గ్రామంలోని ఇంకా ఎవరైనా క్రియా శీలక సభ్యత్వ కిట్లు తీసుకోని వారు బొబ్బిలి టౌన్ ఆఫీస్ ని సంప్రదించవలసిందిగా కోరుచున్నామని తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-26-at-2.51.01-PM-1024x576.jpeg)