జగనన్న కాలనీలను సందర్శించిన పితాని
ముమ్మిడివరం నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీ ఇళ్ళ స్థలాలను సందర్శించే కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో పలు గ్రామాలలో జగనన్న కాలనీల సందర్శన సోషల్ మీడియా క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం కాట్రేనికోన మండలం నడవపల్లి గ్రామం చాకలిపేట జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన నాయకులతో కలిసి జగనన్న కాలనీలను సందర్శించి కాలనీ యొక్క దుస్థితిని జరుగుతున్న మోసాలను తెలుసుకోవడం జరిగింది. అనంతరం ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం, కొప్పిగుంట గ్రామం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలమేరకు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన నాయకులతో కలిసి జగనన్న కాలనీలను సందర్శించి కాలనీ యొక్క దుస్థితిని జరుగుతున్న మోసాలను తెలుసుకోవడం జరిగింది. చివరగా ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం, దొంతికుర్రు గ్రామం పెద్ద చెరువు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన నాయకులతో కలిసి జగనన్న కాలనీలను సందర్శించి కాలనీ యొక్క దుస్థితిని జరుగుతున్న మోసాలను తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-15.49.04-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-15.49.24-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-29-at-15.49.42-1024x461.jpeg)