జనసేన పార్టీ ఉచిత త్రాగునీరు
రాజోలు నియోజకవర్గం, కూనవరం గ్రామ జనసైనికులు ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచితవాటర్ ట్యాంకర్ ద్వారా బుధవారం గొంది, గొంది కోడప ప్రాంతం మరియు ఏటిగట్టు ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని చిరుపవన్ సేవాసమితి ఉచితవాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు మరియు రాజోలు జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-09-at-21.37.37-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-09-at-21.37.37-1-1024x458.jpeg)