ఉత్తరాంధ్ర జోనల్ కమిటీ సభ్యులుగా అగురు వినోద్ కుమార్ నియామకం

చీపురుపల్లి: జనసేన పార్టీ 2024 ఎన్నికల కార్యక్రమం నిర్వహణకు జోనల్ కమిటీలను శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జోనల్ కమిటీ సభ్యులుగా అగురు వినోద్ కుమార్ మరియు బోడసింగి రామకృష్ణ ని నియమిస్తున్నట్లు అధికార ప్రకటన వెలువడినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా చేస్తానని తెలిపారు అధినేత పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతతలు.