ఎంగాయపాలెంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

యర్రగొండ పాలెం నియోజకవర్గం: ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు ఎస్. కె రియాజ్ మరియు యర్రగొండ పాలెం నియోజకవర్గం ఇన్చార్జి డా. పాకనాటి గౌతంరాజు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కార్యదర్శి పాతకోటి వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో త్రిపురాంతకం మండలంలోని ఎంగాయపాలెం గ్రామంలో శనివారం జనసేన క్రియాశీలక సభ్యత్వకిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పసుపులేటి సుధాకర్, కోసానం శివప్రసాద్, పాతకోటి చిన్న సుబ్బారావు, కామిసెట్టి ఏడుకొండలు, వై అంజి, తోట ఆంజనేయులు, అమ్మిసెట్టీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిలుగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది.