సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు
రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, మోరి గ్రామంలో వీర వెంకట్ పెదనాన్న కీ.శే వీర సత్యనారాయణ కాలం చేశారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-17-at-19.52.37.jpeg)