క్రియాశీలక సభ్యత్వం కార్డులు పంపిణీ చేసిన జనసేన నాయకులు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం కొవ్వాడ గ్రామంలో సోమవారం క్రియాశీలక వాలంటీర్ సూరాడ లక్ష్ముణ అధ్వర్యంలో జనసేనపార్టీ నాయకులు వడ్డాది శ్రీనివాస్, దాసరి బలరాం, గోర్లె సూర్య, పోట్నూరు లక్ష్మునాయుడు, అప్పన్న, ముళ్ళు శ్రీను, కె.బాలు చేతులు మీదుగా క్రియాశీలక సభ్యత్వం కార్డులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్ధానిక గ్రామస్తులు బడి రాముడు, బడి తీటయ్య, బాడీ తీటయ్య, దుమ్ము తోటమ్మ, దుమ్ము బుడ్డియ్య, దుమ్ము పోలోడు, దుమ్ము యల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.