పలు గణేష్ మండపాలను దర్శించుకున్న యడ్లపల్లి
- గూడూరులోని పంజా సెంటర్ వద్ద గణేష్ మండపాన్ని దర్శించుకున్న యడ్లపల్లి
శ్రీ మహా గణపతి నవరాత్రులలో భాగంగా ఆదివారం గూడూరు గ్రామంలోని పంజా సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి వారి చలువ పందిరిలో గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆహ్వానం మేరకు స్వామి వారిని దర్శించుకున్న పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-24-at-4.40.53-PM-1024x461.jpeg)
- గూడూరులోని అమరారాపు వీధిలో గణేష్ మండపాన్ని దర్శించుకున్న యడ్లపల్లి
శ్రీ మహా గణపతి నవరాత్రులలో భాగంగా ఆదివారం గూడూరు గ్రామంలోని అమరారాపు వీధి వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి వారి చలువ పందిరిలో గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆహ్వానం మేరకు స్వామి వారిని దర్శించుకున్న పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-24-at-4.41.59-PM-1024x461.jpeg)
- గూడూరులోని ఇందిరమ్మకాలనీలోని గణేష్ మండపాన్ని దర్శించుకున్న యడ్లపల్లి
శ్రీ మహా గణపతి నవరాత్రులలో భాగంగా ఆదివారం గూడూరు గ్రామంలోని ఇందిరమ్మకాలనీ వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి వారి చలువ పందిరిలో గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆహ్వానం మేరకు స్వామి వారిని దర్శించుకున్న పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-24-at-4.42.36-PM-1024x461.jpeg)