నాగబాబుతో శ్రీ రామ రామాంజనేయులు భేటీ
మదనపల్లి: తిరుపతికి ఉమ్మడి చిత్తూరు జిల్లా సమావేశాలకు విచ్చేసిన జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబును ఆదివారం మదనపల్లి జనసేన నాయకులు శ్రీ రామ రామాంజనేయులు, వారి కుమారుడు శ్రీరామ హరిహరన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో మదనపల్లి నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై నాగబాబుకు వివరించారు. నాగబాబు సహృదయంతో వారు చెప్పిన విషయాలన్నిటిని స్వీకరించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-24-at-9.50.51-PM-1024x689.jpeg)