వినాయక చవితి వేడుకలలో పాల్గొన్న అక్కల గాంధి
విజయవాడ వెస్ట్: మైలవరం నియోజకవర్గం జక్కంపూడి కాలనిలో పడవల రేవు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల గాంధి, జనసేన పార్టీ నాయకులు తిరుపతి సురేష్, రాజశేఖర్ రెడ్డి, కమిటీ సభ్యులకి అక్కల గాంధీ చేతుల మీదుగా 15000 తిరుపతి సురేష్ అందచేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-26-at-8.06.12-PM-1024x462.jpeg)