చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్
రాజోలు: దాతలు లేని కారణంగా జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి వ్యవస్థాపకులు నామన నాగభూషణం సొంత ఖర్చులతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా మంగళవారం త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న గోంది పద్మరాజుగారికోలని ప్రాంత ప్రజలుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-26-at-9.41.15-PM-1024x766.jpeg)