గణపతి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ గురువారం ముమ్మిడివరం మండలం, ముమ్మిడివరం టి.టి.ఆర్ నగర్ నందు, అయినవిల్లి మండలం క్రాప గ్రామం నందు, ఐపోలవరం మండలం కేసనకుర్రు గ్రామం పెర్రాజుచెరువు సెంటర్ నందు, కొత్త మురుమళ్ళ గ్రామం కుమ్మర్ల కాలవ గట్టు సెంటర్ నందు, గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణపతి మండపాలలో గల గణపతి స్వామిని దర్శించుకుని, అన్న సమారాధన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లికార్జునరావు, జగతా కేశవ, కర్రా దుర్గాప్రసాద్, గాలి దేవర మునేష్, దామిశెట్టి అంజి, బొబ్బిలి రాజా, రమణ, భీమ్ పద్మరాజు, వెంకన్న, వీరబాబు, స్వామి,పవన్, దుర్గారావు, కోన వీరబాబు, గుత్తుల శ్రీనివాస్, పిల్లి రాంబాబు, రాయుడు బాలాజీ, వాసంశెట్టి శ్రీనివాస్, సత్య ప్రసాద్, రాంబాబు, బొంతు శ్రీనివాస్, మట్టపర్తి సుబ్రహ్మణ్యం, అమలాపురం సత్యనారాయణ, శ్రీనివాస్, ఆనంద్ మొదలగువారు పాల్గొన్నారు.