బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలసిన చందు, సుందర్
నంద్యాల: తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక సమావేశానికి నంద్యాలకు విచ్చేసిన నందమూరి బాలకృష్ణ ను శనివారం నంద్యాల జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు సుందర్ లు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/ch-1024x576.jpg)
నంద్యాల: తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక సమావేశానికి నంద్యాలకు విచ్చేసిన నందమూరి బాలకృష్ణ ను శనివారం నంద్యాల జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు సుందర్ లు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.