శ్రీరామమూర్తి దశదిన కార్యక్రమంలో పాల్గొన్నపెంటేల బాలాజీ

చిలకలూరిపేట నియోజకవర్గం: గున్నాంవారి పాలెం గ్రామంలో దాసరి నాగరాజు తండ్రి శ్రీరామమూర్తి దశదిన కార్యక్రమంలో చిలకలూరిపేట జనసేన నియోజకవర్గం నాయకులు పెంటేల బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి బాలాజీ నివాళు తెలిపి వారి కుటుంబ సభ్యులని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కొసన పిచ్చయ, జి డి నాయుడు, తిమ్మిశెట్టి కోటేశ్వరరావు, బొందలపాటి సుబ్బారావు, తోటకూర అనిల్ కుమార్, పుత్తకోట రామారావు మరియు ఆ గ్రామస్తులు కొలగాని హనుమంతరవు, గున్నం కృష్ణ రావు, గున్నం అశోక్, పిట్టు అనిల్ కుమార్ పాల్గొన్నారు.