గాంధీజీకి నివాళులర్పించిన తుమ్మల మోహన్ కుమార్
తెలంగాణ, కేపీహెచ్బి: గాంధీ జయంతి సందర్భంగా కేపీహెబ్బి రోడ్ నెంబర్ 1లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జనసేన పార్టీ కూకట్పల్లి కో- ఆర్డినేటర్ తుమ్మల మోహన్ కుమార్. ఈ కార్యక్రమానికి వీరమహిళా కో- ఆర్డినేటర్ మహాలక్ష్మి, శిరీష, మెండా వెంకట్, గోపి మరియు కూకట్పల్లి జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-02-at-1.01.35-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-02-at-1.01.35-PM-1-1024x768.jpeg)