మహాత్ముడికి ఘన నివాళులర్పించిన రాటాల రామయ్య
రాజంపేట నియోజకవర్గం: సిద్ధవటం మండలం, ఉప్పరపల్లి గ్రామం జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు ఉప్పరపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ 154 వ జయంతి సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఘనంగా పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన గావించి భక్తిశ్రద్ధలతో మహాత్ముడికి ఘన నివాళులర్పించి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాట్లాడుతూ గాంధీ మహాత్ముడు సూచించిన సత్యం, అహింసా మార్గాలలో జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-02-at-7.03.28-PM-1024x366.jpeg)