యడమ రాజేష్ ఆధ్వర్యంలో 2వ రోజు ఇంటింటికి జనసేన
తెలంగాణ, జనసేన పార్టీ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ యడమ రాజేష్ ఆధ్వర్యంలో మొదలైన ఇంటింటికి జనసేన కార్యక్రమం శుక్రవారం 2వ రోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జ్ యడమ రాజేష్ ఇంటింటికి తిరుగుతూ జనసేన సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-06-at-10.39.30-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-06-at-10.39.31-1024x768.jpeg)