జెట్టి బీమా స్వామికి జనసేన నాయకుల నివాళులు
పెందుర్తి నియోజకవర్గం: సబ్బవరం మండలం, ఇరువాడ గ్రామంలో క్రియాశీలక సభ్యుడు జెట్టి బీమా స్వామి ప్రమాదస్తు రోడ్ యాక్సిడెంట్ లో మరణాన్ని చింతిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి స్వగృహానికి వచ్చి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి ఆ కుటుంబాన్ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త తమ్మిరెడ్డి శివశంకర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-09-at-5.35.33-PM-1-1024x769.jpeg)