వై ఎస్ ఎన్ మాస్టర్ కుటుంబాన్ని పరామర్శించిన తమ్మిరెడ్డి

వైజాగ్: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త తమ్మిరెడ్డి శివశంకర్ రావు గురువు, జీవిత మార్గదర్సి, బాల్యములొ రావికమతం హై స్కూల్ లో విద్యాబుద్ధులు నేర్పించిన పిత్రుసమానులు వై ఎస్ ఎన్ మాస్టర్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తమ్మిరెడ్డి శివశంకర్ రావుతో పాటు పెందుర్తి జనసేన పార్టీ నాయకులు సేనాపతి సోమశేఖర్, ఉరిటి. లక్కి గోవింద్, తనకాల శ్రీనివాస్, మోటూరు చైతన్య, దార్ల సాయినాథ్, బొబ్బిలి శేఖర్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.