పలు కుటుంబాలను పరామర్శించిన డా. రమేష్ బాబు

  • మోకా భూలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించిన డా. రమేష్ బాబు

రాజోలు: సఖినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన మోకా భూలక్ష్మి కాలం చేశారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులను కలిసి, ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, జనసేన నాయకులు పినిశెట్టి బుజ్జి, రావూరి నాగు, ఉండపల్లి అంజి, తులసి తదితరులు పాల్గొన్నారు.

  • పుణ్ణం రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన బత్తుల

రాజోలు మండలం, మెరకాపాలెం గ్రామానికి చెందిన పుణ్ణం రామారావు కాలం చేశారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులను కలిసి, ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, జనసేన నాయకులు పినిశెట్టి బుజ్జి, రావూరి నాగు, ఉండపల్లి అంజి, గిడుగు శేఖర్ తదితరులు.