శ్రీ దుర్గా దేవిని దర్శించుకున్న శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామంలో విజయదశమి దేవి నవరాత్రుల ప్రారంభోత్సవ సందర్బంగా పాతూరులో వెలిసిన శ్రీ దుర్గా దేవి అమ్మవారి ఉత్సవ కమిటీ వారి పిలుపు మేరకు దుర్గామాతను మరియు దివాన్ చెరువు గ్రామంలో విజయదశమి దేవి నవరాత్రుల ప్రారంభోత్సవ సందర్బంగా ట్యాంక్ వీధిలో వెలిసిన శ్రీ దుర్గా దేవి అమ్మవారి ఉత్సవ కమిటీ వారి పిలుపు మేరకు దుర్గామాతను రాజానగరం జనసేన నాయకురాలు మరియు నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో యర్రంశెట్టి శ్రీను, వెలుగుబంటీ మురళి భాస్కర్, భూపలపట్నం జనసేన పార్టీ సర్పంచ్ గుళ్లింకల లోవరాజు, అరిగెల రామకృష్ణ, తోట అనిల్ వాస్, నరాల పండు, యర్రంశెట్టి పోలారావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.