భవానీల పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల
రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కానవరం గ్రామంలో శ్రీ దేవి శరన్నవరాత్రి సందర్బంగా భవానీల పడిపూజ కార్యక్రమంలో భక్తుల కోరిక మేరకు కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, జనసైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-20-at-6.49.40-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-20-at-6.49.42-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-20-at-6.49.44-PM-1024x576.jpeg)