ఇంటింటికి జనసేన 11వ రోజు
- గాజు గ్లాసు గుర్తుకు ఓటేద్దాం- పవన్ అన్నను గెలిపిద్దాం
రామచంద్రపురం: జనసేన పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ ఇంచార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు కాజులూరు మండల అధ్యక్షులు బోండా వెంకన్న ఆధ్వర్యంలో కాజులూరు మండలంలో “ఇంటింటికి జనసేన” అనే కార్యక్రమం మూడవ విడత అయితపూడి గ్రామం పర్యటన శుక్రవారం సాయంత్రం 11వ రోజు కాజులూరు మండలం అయితపూడి గ్రామం వినాయక గుడి దగ్గర నుండి ‘ఇంటింటికి జనసేన’ కార్యక్రమం ప్రారంభించి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి గెలుపే లక్ష్యంగా జనసేన ఆశయాలు, సిద్ధాంతాలు పోలిశెట్టి చంద్రశేఖర్ గారు ప్రజలకు తెలియజేసి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అయిత పూడి గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు, మండలనాయకులు, గ్రామకమిటీఅధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-21-at-1.46.42-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-21-at-1.46.42-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-21-at-1.46.43-PM-1024x576.jpeg)