గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు
రాజోలు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రాష్ట్ర కార్యదర్శి నియామక పత్రాన్ని అందుకున్న వచ్చిన గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ ని వారి స్వగృహామున మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాజోలు వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు, యెరుబండి చిన్ని, పోలిశెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-21-at-17.51.38.jpeg)