జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి డా.పసుపులేటికి ఆహ్వానం

నగరి నియోజకవర్గం, విజయపురం మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను పార్టీ బలోపేతం చేయడానికి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ ను నగిరి మండల అధ్యక్షుడు దేవ మరియు కార్యకర్తలందరూ ఆహ్వానించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *