పలుకుటుంబాలను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు
- కారుపల్లి ప్రభాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు
రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, విశ్వేశ్వరపురం గ్రామంలో అకాల మరణం చెందిన కీ.శే కారుపల్లి ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులను శనివారం జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, దొమ్మేటి సత్యనారాయణ పరామర్శించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-28-at-7.24.54-PM-1024x578.jpeg)
- మంగెన జయరాం కుటుంబ సభ్యులను పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు
రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, లక్కవరం గ్రామంలో అకాల మరణం చెందిన కీ.శే మంగెన జయరాం కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మంగెన నాగభూషణం, దొమ్మేటి సత్యనారాయణ, చిన్ని.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-28-at-7.25.18-PM-1024x768.jpeg)