జనం కోసం జనసేన మహాయజ్ఞం 690వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 690వ రోజు కార్యక్రమం ఆదివారం జగ్గంపేట మండలం, మన్యంవారిపాలెం మరియు మల్లిశాల గ్రామాలలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 691వ రోజు కార్యక్రమం సోమవారం జగ్గంపేట ఎమ్మార్వో ఆఫీస్ వద్ద పంట నష్టపోయిన రైతులతో వినతి పత్రాలు ఇప్పించుట. జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో జనం కోసం జనసేన మహాయజ్ఞం కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ రెండు కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర పేర్కొన్నారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల జెడ్పిటిసి అభ్యర్థిని మరిశే శ్యామల, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి చింతా సురేష్, మన్యంవారిపాలెం నుండి గ్రామ అధ్యక్షులు నమ్మి దుర్గాప్రసాద్, మాసినీడి కళ్యాణ్ బాబు, గండికోట శ్రీను, బొడ్డు శివ, కింతాడ శివ గణేష్, కింతాడ నాగేంద్ర, తంగెళ్ల లోవరాజు, అయితి గురువిష్ణు, తంగెళ్ల గణేష్, కర్నాటి వీర వెంకట రమణ, మల్లిశాల నుండి గ్రామ అధ్యక్షులు చలపరెడ్డి లోవరాజు, చీకట్ల దుర్గాప్రసాద్, ఆచంట దుర్గాప్రసాద్, ఆచంట శివ, నాగిసెట్టి శ్రీను, గండ్రెడ్డి కాశీ, బండారు సిద్దార్థ, తిర్రి అశోక్, యర్రా రాజేష్, మడక శ్రీను, కొరుప్రోలు నాయుడు, నక్కరాజు రమేష్, పల్లా శివ, మల్లవరం నుండి వట్టికూటి జనార్ధన్, బూరుగుపూడి నుండి అనుకుల శ్రీను, కోడి గంగాధర్, గోనేడ నుండి జానకి మంగరాజు, నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు కృతజ్ఞతలు తెలిపారు.
జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా మన్యంవారిపాలెం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన నమ్మి దుర్గాప్రసాద్ గారి కుటుంబ సభ్యులకు, మాసినీడి కళ్యాణ్ బాబు గారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.