ఎస్.కోట జనసేన-టీడీపీ ఆత్మీయ సమావేశం
ఎస్.కోట, బుధవారం ఎస్.కోటలో జనసేన-టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు, 5 మండలాల జనసేన నాయకులు సుంకర అప్పారావు గొరపల్లి రవికుమార్ షేక్ ఫిరోజ్, రామెళ్ళ శివాజీ, డేగల ఈశ్వరావు, మధు, జోన్నపల్లి సత్తిబాబు, తదితర నాయకులు పలువురు జనసైనికులు మరియు తెలుగుదేశం కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-01-at-19.12.39-1024x595.jpeg)