జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్
రాజోలు, మెరకపాలెం జనసేనపార్టీ అధ్యక్షులు గిడుగు సత్య బ్రహ్మాజీ శ్రీమతి గిడుగు జయజ్యోతి పెళ్లిరోజు సందర్బంగా వారు ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతాలకు ఇచ్చిన ఆర్ధిక సహయంతో జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా శుక్రవారం గొంది దుర్గమ్మగుడి ప్రాంత ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని రాజోలు జనసేన నాయకులు మరియు జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-17-at-18.28.35-1024x751.jpeg)