నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన పంతం నానాజీ
కాకినాడ రూరల్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం లోని జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, శ్రేణులు అందరితో కలిసి ఉప్పలంక మొండి ప్రాంతంలో గజమాల వేసి ఘన స్వాగతం పలికిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-01-at-9.14.19-PM-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-01-at-9.14.20-PM-683x1024.jpeg)