ఇమ్మాన్యుయెల్ ను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం: కోరుకొండ మండలం, వెస్ట్ గోనగూడెం గ్రామానికి చెందిన కన్నాబత్తుల ఇమ్మాన్యుయెల్ కు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం ఇంటి వద్దనే చికిత్స చేయించుకుంటున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. వీరి వెంట జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.