క్రిస్మస్ ఆత్మీయ విందు కార్యక్రమంలో పాల్గొన్న బొర్రా

సత్తెనపల్లి, భృగుబండ గ్రామంలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఎస్సీ నాయకులు దుగ్గి వెంకటేశ్వర్లు ఇంట విందు భోజనానికి జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావుని ఆహ్వానించగా క్రిస్మస్ వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, మండలనేని శ్రీనివాసరావు యువ పారిశ్రామిక వేత్త జనసేన పార్టీ సానుభూతిపరుడు నందిగామ వాస్తవ్యులు, జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, జనసేన నాయకులు ఇంకొల్లు శివయ్య, చిలకా సత్యం, చిలకా పూర్ణ, షేక్ ఖాసిమ్, గాడిదపాటి పరమాయ్య, దుగ్గి బుల్లిబాబు, దుగ్గి పున్నయ్య, దుగ్గి గురుస్వామి, జమ్మలమడుగు పెద్ద అంకమ్మరావు, తోట శ్రీను, మాగంటి సాంబశివరావు, గొల్లపల్లి ఏసుబాబు, నాగరాజు తదితర నాయకులు విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.