చిట్టాల దుర్గారావును పరామర్శించిన డా. రమేష్ బాబు
రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, రామేశ్వరం గ్రామానికి చెందిన చిట్టాల దుర్గారావు గురువారం ఉదయం ప్రమాదవశాత్తు రోడ్ యాక్సిడెంట్ కు గురై భీమవరం వర్మ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించి, వారి యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో చర్చించిన, రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల పని కుమార్, జనసేన నాయకులు నామన నాగభూషణం, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-28-at-9.06.13-PM-1-1024x462.jpeg)