నాదెండ్లకు శుభాకాంక్షలు తెలిపిన ఆమంచి స్వాములు
చీరాల: జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గ కార్యాలయంలో పీఏసీ సభ్యులు నాదెండ్ల మనోహర్ ని చీరాల నియోజకవర్గ సమన్వయకర్త ఆమంచి స్వాములు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, చీరాల నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-01-at-3.35.00-PM-1024x704.jpeg)