చినకొండేపూడిలో మహిళా సంఘాలతో చర్చించిన బత్తుల
రాజానగరం నియోజకవర్గం: జనసేన పార్టీ ఇంఛార్జి బత్తుల బలరామకృష్ణ మరియు వారి సతీమణి జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి సీతానగరం మండలం, చినకొండేపూడి గ్రామంలో మహిళా సంఘాలను కలిసి వారి సమస్యలను గూర్చి చర్చించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-03-at-8.37.42-PM-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-03-at-8.37.41-PM-1024x577.jpeg)