ఛలో ఆచంట కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరిన జనసేన నాయకులు
నరసాపురం: జనసేన – టీడీపీ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఆచంటలో జరుగుతున్న ఛలో ఆచంట కార్యక్రమానికి నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-07-at-5.53.54-PM-1024x456.jpeg)