జనసేనలోకి చేరిన ఇనుగంటివారిపేట యువత
- ప్రజల చూపు జనసేన వైపు
రాజానగరం: సీతానగరం మండలం, ఇనుగంటివారిపేట గ్రామానికి చెందిన యువకులు రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ యువజన నాయకులు ఆదివారం తోట పవన్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికీ జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-07-at-6.28.35-PM-1024x1024.jpeg)