జనసేనలోకి చేరిన ఇనుగంటివారిపేట యువత

  • ప్రజల చూపు జనసేన వైపు

రాజానగరం: సీతానగరం మండలం, ఇనుగంటివారిపేట గ్రామానికి చెందిన యువకులు రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ యువజన నాయకులు ఆదివారం తోట పవన్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికీ జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.