రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మలగా రమేష్

ఒంగోలు: అంగన్వాడి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో నగర అధ్యక్షుడు మరియు కార్పొరేటర్ మలగా రమేష్ పాల్గొన్నారు.