గుడ్ల మరాఠి కుటుంబ సభ్యులను పరామర్శించిన బత్తుల
రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, భూపాలపట్నం గ్రామంలో గుడ్ల మరాఠి ఇటీవల స్వర్గస్తులైన విషయం స్థానిక జనశ్రేణులు ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, భూపాలపట్నం జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-13-at-3.45.12-PM-1024x768.jpeg)